పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న లైవ్ రాష్ట్ర కార్యదర్శి

15033చూసినవారు
పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న లైవ్ రాష్ట్ర కార్యదర్శి
ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగ ఉపాధ్యాయులందరూ విధిగా తమ పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కును సకాలంలో వినియోగించుకోవాలని లంబాడీల ఐక్యవేదిక ఉద్యోగుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఉదావత్ లచ్చిరాం అన్నారు. మంగళవారము ఇబ్రహీంపట్నంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గముకు తనకు కేటాయించిన పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేశారు.

సంబంధిత పోస్ట్