గురుకుల పాఠశాలల్లో దరఖాస్తుకు గడువు పొడిగింపు

6882చూసినవారు
గురుకుల పాఠశాలల్లో దరఖాస్తుకు గడువు పొడిగింపు
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ బీసీ గురుకుల పాఠశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఐదవ తరగతిలో ప్రవేశం కోసం ఈనెల 20వ తేదీ వరకు పోడగించిన్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల నిడమనూరు ప్రిన్సిపాల్ అరుణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకున్నటువంటి విద్యార్థులకు ఫిబ్రవరి 11వ తేదీన ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1గంట వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందని ఆమె తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్