టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు

551చూసినవారు
టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
నాగార్జునసాగర్ నియోజకవర్గ త్రిపురారం మండల కేంద్రంలోని ముస్లిం సోదరులకు టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ మాసపు పర్వదినాల సందర్భంగా ముఖ్యరోజున ముస్లిం సోదరులకు ఇఫ్తార్ ఇందు ఏర్పాటు చేయడం ఆనందదాయకమని త్రిపురారం బిఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు, త్రిపురారం మాజీ సర్పంచ్ అనుముల శ్రీనివాసరెడ్డి అన్నారు.

సంబంధిత పోస్ట్