సైదిరెడ్డికే పట్టం కడతామంటున్న లంబాడీలు

30029చూసినవారు
తెలంగాణలో 45 లక్షలకు పై చీలుకు లంబాడీ సామాజిక వర్గం ఉంది. లంబాడీ సామాజిక వర్గానికి అండగా బీజేపీ ప్రభుత్వం ఉందని లంబాడీ సోదరులే మాట్లాడుకోవడం హర్షించదగిన విషయం. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలనలో కేవలం రెడ్ల పాలన మాత్రమే నడుస్తుంది అంటూ లంబాడీ సోదరుడు మాట్లాడిన మాటలు లంబాడీలు ఒక్క తాటిపైకి వచ్చేలా చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాలను అంతం చేయడానికి బీజేపీ పార్టీ అభ్యర్థి సైదిరెడ్డికే పట్టం కడతామని లంబాడీలు కంకణం కట్టుకున్నారు. బీజేపీ సైదిరెడ్డిని గెలిపిస్తామని సగర్వంగా చెప్పుకొస్తున్నారు.

ట్యాగ్స్ :