ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసిన నల్గొండ బీసీ నాయకులు

58చూసినవారు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కలిసిన నల్గొండ బీసీ నాయకులు
ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని శనివారం నల్గొండ బీసీ నాయకులు మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది. బీసీ సామాజిక వర్గ ప్రజల ఆర్థిక, రాజకీయ స్థితిగతులపై గంటపాటు చర్చించడం జరిగింది. నన్ను గెలిపించిన ఎస్సి, ఎస్టి, బీసీ సామాజిక వర్గాల కోసం చివరి శ్వాస ఉన్నంత వరకు పని చేస్తానని మల్లన్న వారితో తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్సిఎం ఫౌండేషన్ చైర్మన్ నల్గొండ ఆంజనేయులు, మున్నూరు కాపు సంఘం నాయకులు తదతరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్