క్రమశిక్షణతో పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాలి: ప్రిన్సిపల్ అరుణ

1563చూసినవారు
క్రమశిక్షణతో పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించాలి: ప్రిన్సిపల్ అరుణ
క్రమశిక్షణతో పరీక్ష రాసి పదవ తరగతిలో వందకు వంద మార్కులు ఉత్తీర్ణత సాధించాలని నాగార్జునసాగర్ నియోజకవర్గం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల నిడమనూరు మున్సిపల్ అరుణ అన్నారు. సోమవారం నుండి ప్రారంభమవుతున్న పదో తరగతి పరీక్షలకు పాఠశాలలోని విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెబుతూ పరీక్ష హాల్లో ఎలా ఉండాలి, పరీక్షలు ఎలా రాయాలి, చదువుకున్న అంశాలని ఆన్సర్ షీట్ పైన ఉంచే విధంగా ఏకాగ్రతతో ఉండాలని విద్యార్థులకు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్