విద్యార్థులు భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి: ప్రిన్సిపల్ అరుణ

73చూసినవారు
విద్యార్థులు భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి: ప్రిన్సిపల్ అరుణ
విద్యార్థులు చిన్ననాటి నుండి భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలి అని సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ అరుణ అన్నారు. సోమవారం కృష్ణాష్టమి పర్వదినం పురస్కరించుకొని పాఠశాల ఆవరణంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. చదువుతో పాటు సంస్కృతి సాంప్రదాయాలను కూడా నేర్చుకొని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని ప్రిన్సిపాల్ అన్నారు.

సంబంధిత పోస్ట్