త్రిపురారంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం

1009చూసినవారు
త్రిపురారంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం
స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఆదివారం త్రిపురారం గ్రామంచాయతీ పరిధిలో జరిగిన శ్రమదానం కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, మండల పంచాయతీ అధికారి బిక్షం రాజు, పంచాయతీ కార్యదర్శి రాజేందర్, గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్