రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలను విస్మరిస్తున్నదని మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ మాదిగ సైన్య కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారం భించి మాట్లాడారు. ప్రభుత్వం మంత్రి వర్గంలో, పార్లమెంట్లో గాని మాదిగలకున్యాయం చేయలేదని ఆరోపించారు. టీఎంఎస్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జంపాల జానయ్య బాబు, కత్తుల రవి మాదిగ తదితరులు పాల్గొన్నారు.