ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు అమర్చుకోవాలి: సీఐ సత్యనారాయణ

71చూసినవారు
ప్రతి ఒక్కరు సీసీ కెమెరాలు అమర్చుకోవాలి: సీఐ సత్యనారాయణ
నల్గొండ పట్టణంలోనీ వన్ టౌన్ సిఐ జి. సత్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం వన్ టౌన్ పరిధిలో ఉన్న వ్యాపారస్థులతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా సిఐ మాట్లాడుతూ ప్రతి ఒక వ్వాపారస్తులు తమ తమ దుకాణాలలో సీసీ కెమెరాలు అమర్చుకోవాలని కోరారు. సీసీ కెమెరాలు అమర్చుకుంటే దొంగతనలు జరిగే అవకాశాలు తక్కువ అని, ఒక వేళ జరిగిన దొంగలను వెంటనే పట్టుకోవచ్చని తెలిపారు.