నల్గొండ గ్రంధాలయం ఎదుట నిరుద్యోగులు నిరసన

55చూసినవారు
నల్గొండ గ్రంధాలయం ఎదుట నిరుద్యోగులు నిరసన
నల్గొండ జిల్లా కేంద్ర గ్రంధాలయం ఎదుట నిరుద్యోగులు ఆందోళన చేపట్టారు. గ్రూప్ 2 & 3 పోస్టులు పెంచి డిసెంబర్ లో పరీక్ష నిర్వహించాలని గురువారం ప్లేకార్డుతో నిరాశ చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందు, పోస్ట్ లు పెంచి పరిక్ష నిర్వహిస్తామని కాంగ్రెస్, నిరుద్యోగులను మోసం చేస్తుందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, స్పష్టత ఇవ్వాలని కోరారు.