నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన కిష్టమ్మ w/o నర్సింలు 25 రోజులుగా నిమ్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. సిఎం సహాయ నిధికి దరఖాస్తు చేసుకోగా సిఎం సహాయ నిధి కింద రూ.5 లక్షల ఎల్ఓసి చెక్కును వారి కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి శుక్రవారం అందించారు. ఆయనతో పాటు పార్టీ నాయకులు ఉన్నారు.