ఫోన్ పే నుంచి కొత్త పాలసీ: సీఈఓ విశాల్ గుప్తా

79చూసినవారు
ఫోన్ పే నుంచి కొత్త పాలసీ: సీఈఓ విశాల్ గుప్తా
దీపావళి పండుగ సీజన్‌లో ఫైర్‌క్రాకర్ ఇన్సూరెన్స్‌ను పరిచయం చేస్తున్నందుకు సంతోషిస్తున్నట్లు ఫోన్‌పే ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్ సీఈఓ విశాల్ గుప్తా తెలిపారు. ఇవాళ ఆయనొక ప్రకటనను విడుదల చేశారు. ఈ కవరేజ్ కుటుంబాలకు అవసరమైన రక్షణను అందిస్తుందని పేర్కొన్నారు. టపాసుల ద్వారా గాయాలై, ఊహించని ఆర్థిక సమస్యల నుంచి ఇబ్బందులు లేకుండా ఈ పాలసీ భరోసా ఇస్తుందని తెలిపారు.

ట్యాగ్స్ :