అబ్దుల్ కలామ్ సాధించిన అవార్డులు

85చూసినవారు
అబ్దుల్ కలామ్ సాధించిన అవార్డులు
భారతదేశపు మూడు అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ భూషణ్ (1981), పద్మ విభూషణ్ (1990) మరియు భారతరత్న (1997) లతో పాటు నలభై విశ్వవిద్యాలయాలనుంచి గౌరవ డాక్టరేట్లు, పొందిన వ్యక్తి డా. ఏపీజే అబ్దుల్ కలామ్. 2013 లో "అంతరిక్ష-సంబంధిత పథకానికి నాయకత్వం వహించి విజయవంతంగా నిర్వహించినందుకు" అమెరికాకు చెందిన నేషనల్ స్పేస్ సొసైటీ నుండి వాన్ బ్రాన్ అవార్డును కలామ్ అందుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్