బాధిత కుటుంబాలకు అండగా ఉంటా

559చూసినవారు
బాధిత కుటుంబాలకు అండగా ఉంటా
బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని బిఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జ్ జాన్సన్ నాయక్ తెలిపారు. జన్నారం మండలంలోని మందపల్లి గ్రామానికి చెందిన సుదర్శన్, రక్షిత్ మండల కేంద్రంలోని డీర్ పార్క్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. దీంతో వారి కుటుంబ సభ్యులను ఆదివారం రాత్రి జాన్సన్ నాయక్ కలిసి వివరాలు తెలుసుకున్నారు. సుదర్శన్, రక్షిత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం బాధను కలిగించిందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్