రోగుల ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా సిబ్బంది ప్రవర్తన

74చూసినవారు
రోగుల ప్రాణాలకు ముప్పు తెచ్చే విధంగా సిబ్బంది ప్రవర్తన
కనిగిరిలో ప్రభుత్వాసుపత్రిలో రోజూ 50 మందికి 4 షిఫ్ట్​ల ద్వారా చేయాల్సిన డయాలసిస్ ప్రక్రియను ఏదో పేరుకే అన్నట్లుగా తూతూమంత్రంగా చేసి రోగుల ప్రాణాలకు ముప్పు ఏర్పడే విధంగా ఇక్కడి సిబ్బంది ప్రవర్తిస్తున్నారు. ఇక ఇక్కడి ఏసీల్లో ఎలుకలు తిరుగుతున్నాయి. దీనికి తోడు రోగులు విశ్రాంతి తీసుకునే చోట లైట్లు, ఫ్యాన్లు లేక చీకటిలో తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తూ ఉన్నారు.

సంబంధిత పోస్ట్