రైతులకు అందుబాటులో ఎరువులు

73చూసినవారు
లోకేశ్వరం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సోమవారం నుండి ఎరువులు అందుబాటులో ఉంటాయని పీఏసీఎస్ చేర్మెన్ రత్నాకర్ రావు ఒక ప్రకటనలో తెలిపారు. గ్రోమోర్ 20: 20: 0: 13, డీఎపి, యూరియ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కావలసిన రైతులు ఆధార్ కార్డు, పట్ట పాస్ బుక్కు తీసుకొని కార్యాలయానికి రావాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్