చికిత్స పొందుతున్న వ్యక్తిని పరామర్శించిన ఎమ్మెల్యే

71చూసినవారు
భైంసా పట్టణంలోని కిసాన్ గల్లీకి చెందిన బీజేపీ కనోళ్ళ ప్రకాష్ ను ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ బుధవారం పరామర్శించారు. ఇటీవలే అనారోగ్యానికి గురైన ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న ముథోల్ ఎమ్మెల్యే ఆసుపత్రికి వెళ్లి అక్కడ చికిత్స పొందుతున్న ప్రకాష్ ను పలకరించి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వారి వెంట బీజేపీ నాయకులు తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్