కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేసిన ఎంపిడిఓ

62చూసినవారు
కస్తూర్బా గాంధీ పాఠశాలను తనిఖీ చేసిన ఎంపిడిఓ
విద్యార్థులకు నాణ్యమైన భోజన వసతి కల్పించాలని లోకేశ్వరం ఎంపీడీఓ సోలమన్ రాజ్ సూచించారు. శుక్రవారం లొకేశ్వరం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులకు ఏమైనా సంస్త్యాలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం దృశ్య విద్యార్థులకు సీజనల్ వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు అనసూయ, తదితరులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్