జేసీఐ ఆధ్వర్యంలో సీపీఆర్ పై అవగాహన

51చూసినవారు
జేసీఐ ఆధ్వర్యంలో సీపీఆర్ పై అవగాహన
నిజామాబాద్ లో జరుగుతున్న జేసీఐ వారోత్సవాలు రెండవ రోజుకు చేరుకున్నాయి.బస్వ గార్డెన్స్ లో తైక్వాండో విద్యార్థులకు మరియు వారి తల్లిదండ్రులకు డాక్టర్ అనుమప ఆధ్వర్యంలో సీపీఆర్ చికిత్సపై అవగాహన కల్పించారు. గుండెపోటు వచ్చిన వారిని సీపీఆర్ చేసి రక్షించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీఐ వీక్ కో ఆర్డినేటర్ నయన్, జేసీఐ ఇందూరు అధ్యక్షుడు మనోజ్ కుమార్,సభ్యులు నిపుణ్,జైపాల్, మాస్టర్ రాణి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్