వరి పంట పొలాన్ని రుద్దేసిన పందులు

84చూసినవారు
వరి పంట పొలాన్ని రుద్దేసిన పందులు
కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని దేశాయిపేట్ గ్రామానికి చెందిన బంజ గంగాధర్ అనే రైతు వరి పంట పొలాన్ని ఊర పందులు పొలంలో దూరి రుద్దడంతో చేతికొచ్చిన వరి పంట నేలపాలైందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి ఊరిలో తిరుగుతున్న పందులను వెంటనే గ్రామం నుండి తరిమివేయాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్