బదిలీపై వెళ్లిన ఉద్యోగులను సన్మానించిన గ్రామస్తులు

72చూసినవారు
బదిలీపై వెళ్లిన ఉద్యోగులను సన్మానించిన గ్రామస్తులు
కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలోని హాజీపూర్ గ్రామానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులు బదిలీపై వెళ్లడంతో వారిని సోమవారం గ్రామస్తులు ప్రభుత్వ పాఠశాలలో ఘనంగా సన్మానించారు. బదిలీపై వెళ్లిన ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ప్రసన్న, గ్రామపంచాయతీ కార్యదర్శి రజితను ఉపాధ్యాయులు, గ్రామస్తులు కలిసి ఘనంగా సన్మానించారు. వారు మాట్లాడుతూ, హాజీపూర్ గ్రామంలో గత ఐదు సంవత్సరాలుగా సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు.

సంబంధిత పోస్ట్