పోయిన మొబైల్ ను అప్పగించిన ఏఎస్ఐ శంకర్

63చూసినవారు
పోయిన మొబైల్ ను అప్పగించిన ఏఎస్ఐ శంకర్
బాల్కొండ మండల పోలీస్ స్టేషన్ బాధితునికి ఏఎస్ఐ శంకర్ పోయిన ఫోన్ ను శుక్రవారం అప్పగించారు. బాధితుడు వన్నెల్. బి గ్రామానికి చెందిన రెంజర్ల రాజేశ్వర్ మొబైల్ రెడ్ మీ 12సీ ఫోన్ వన్నెల్. బి గ్రామంలో పోయింది. రాజేశ్వర్ ఏప్రిల్ నెలలో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఫోర్టల్ ద్వారా ఫోన్ ని వెతికి పోలీస్ స్టేషన్లో బాధితునికి ఏఎస్ఐ శంకర్ అప్పగించారు. రాజేశ్వర్ ఏఎస్ఐ శంకర్ కు ధన్యవాదాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్