తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీ ని విజయవంతం చేద్దాం - రుద్రూర్ జడ్పీటీసీ

1631చూసినవారు
తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీ ని విజయవంతం చేద్దాం - రుద్రూర్ జడ్పీటీసీ
రేపు(శుక్రవారం) బాన్సువాడ పట్టణ కేంద్రంలో నిర్వహించే నియోజకవర్గ స్థాయి తెలంగాణ జాతీయ సమైక్యత ర్యాలీ ని జయప్రదం చేయాలనీ రుద్రూర్ జడ్పీటీసీ నారోజి గంగారాం అన్నారు. ప్రతి గ్రామం నుండి యువత, మహిళలు, ప్రజలు ఉదయం 10 గంటలకు పెద్ద ఎత్తున హజరు కావాలని ఓ ప్రకటనలో కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్