ఈదురుగాలతో కూడిన వర్షంతో నేలనొరిగిన విద్యుత్ స్తంభాలు

4036చూసినవారు
ఈదురుగాలతో కూడిన వర్షంతో నేలనొరిగిన విద్యుత్ స్తంభాలు
ధర్పల్లి మండల కేంద్రంలో శుక్రవారం ఈదురుగాలులతో కూడిన వర్షం కొరయడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలనొరిగాయి. విద్యుత్ అంతరాయం తీవ్రస్థాయిలో చోటుచేసుకుంది. ప్రయాణికులు ఇబ్బందులకు గురి అయ్యారు. రోడ్లపై పడిపోయిన చెట్లను తక్షణమే తొలగించాలని ప్రయాణికులు కోరుతున్నారు. విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించే విధంగా విద్యుత్ శాఖ వారు చర్యలు తీసుకోవాలని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్