ప్రభుత్వ హాస్టల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దు

14175చూసినవారు
ప్రభుత్వ హాస్టల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని కోరారు. మంగళవారం బోధన్ బీసీ హాస్టల్ లో మరణించిన తిప్పారం వ్యిద్యార్థి హర్యా వెంకట్ రామ్ కుటుంబ సభ్యులను కవిత, మాజీ ఎమ్మెల్యే సురేందర్ తో కలిసి పరామర్శించారు. కుటుంబ సభ్యులను కవిత ఓదార్చి కుటుంబానికి ఆర్థిక సహాయం చేశారు. ‌ఒకరికి ఉద్యోగం కల్పించి, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్