పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచాలి

80చూసినవారు
పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచాలి
ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను గణనీయంగా పెంచాలని బోధన్ ఎమ్మెల్యే పి. సుదర్శన్ రెడ్డి ఉపాధ్యాయులకు సూచించారు. శుక్రవారం ఎమ్మెల్యే నాయకులతో కలిసి జానకంపేట్ మరియు ఎంఎస్సీ ఫారం ప్రభుత్వ పాఠశాలలను పరిశీలించారు. అమ్మ ఆదర్శ పాఠశాలల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా పాఠశాలల్లో కొనసాగుతున్న పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you