స్కూల్ బస్సుల నిర్వహణపై అవగాహన సదస్సు

51చూసినవారు
స్కూల్ బస్సుల నిర్వహణపై అవగాహన సదస్సు
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ ఆదేశాల మేరకు శనివారం పాఠశాల బస్సు యాజమాన్యాలకు, పాఠశాలల ప్రిన్సిపాల్ లకు స్కూల్ బస్సుల మెయిన్టనెన్స్ గురించి అవగాహన సమావేశం ఏర్పాటు చేసినట్లు రవాణా శాఖ జిల్లా అధికారి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. సమావేశంలో పాఠశాల బస్సులను తరచూ తనిఖీతో పాటు మరమ్మతుల కోసం సూచించామన్నారు. సమావేశంలో మోటార్ వెహికల్ ఇన్ స్పెక్టర్ జె. శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్