కార్మికుడికి విద్యుత్ షాక్

14535చూసినవారు
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని సరంపల్లిలో కార్మికుడు విద్యుత్ షాక్కి గురయ్యాడు. విద్యుత్ బ్రేక్ డౌన్ సమస్య తలెత్తడంతో స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా పవర్ రావడంతో సాయికుమార్ అనే కార్మికుడు షాకుకు గురయ్యాడు. స్తంభంపై వేలాడుతున్న అతడిని చూసి స్థానికులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. గాయపడిన సాయికుమార్ను చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్