మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి పై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు

769చూసినవారు
మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి పై మండిపడ్డ కాంగ్రెస్ నేతలు
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మొగిలి పాలెంలో జరిగిన ఘటనపై ఎమ్మెల్యే రసమయి మాట్లాడిన తీరుపై కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పై మండి పడ్డాడు. మానకొండూర్ నుండి తరిమికొట్టే రోజులు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు మలయాళం సుధీర్ కుమార్, జిల్లా కార్యదర్శి మామిడి అనిల్ కుమార్, జిల్లా అధికార ప్రతినిధి ఎల్లంపల్లి సంపత్, బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఎస్ ఎల్ గౌడ్, ఎంపీటీసీ బండారి రమేష్, మహాత్మ నగర్ గ్రామ శాఖ అధ్యక్షుడు రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్