ఇండల్వాయి టోల్ ప్లాజా వద్ద టీ తాగిన మాజీ సీఎం

74చూసినవారు
ఇండల్వాయి మండల కేంద్రంలో బస్ యాత్రలో భాగంగా నిజామాబాద్ నుండి కామారెడ్డి వెళ్తున్న బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మంగళవారం ఇండల్వాయి టోల్ ప్లాజా వద్ద ఉన్న ఒక హోటల్ లో ఆగారు. టీ తాగారు అక్కడ పకోడీ తీసుకొని చిన్నారులకు తినిపించారు. అక్కడ రైతులతో మాట్లాడారు. యువత చిన్నారులు కేసీఆర్ తో సెల్ఫీ దిగారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్