కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం లో అక్రమంగా మైనింగ్ దందా

1360చూసినవారు
కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం కేంద్రంలో శుక్రవారం రోజున జిల్లా రిపోర్టర్లు వార్త కవరేజ్ కి వెళ్లే మార్గంలో లోడు వెళ్తున్న టిప్పర్ లను చూసిన రిపోర్టర్లు స్పందించి వెళ్లగా పెద్ద పల్లి గ్రామ శివారులో గల గుట్టపైన అక్రమ మైనింగ్ తవ్వకాలకు జరగడాన్ని చూసిన రిపోర్టర్లు మైనింగ్ శాఖ అధికారి నాగరాజు సమాచారం అందించగా వారు సకాలంలో స్పందించి జరుగుతున్న అక్రమ సంబంధాలు చూసి ఘటనా స్థలంలో ఉన్న జెసిబి ని సీజ్ చేయడానికి పోలీస్ వారికి ఫోన్ చేసి వారి సహకారంతో రాజంపేట పోలీస్ స్టేషన్ లో జెసిబి జెసిబి సీజ్ చేసి అటు నాగరాజు తెలిపారు ఇట్టి ఘటన దృష్టిలో పెట్టుకొని జెసిపి యజమాని అతని అనుచరులు శుక్రవారం నాడు రాత్రి రిపోర్టర్ల పై అలాగే రాజంపేట పోలీస్ స్టేషన్ లో మైనింగ్ నాగరాజు అధికారి ఉండగా జెసిపి యజమానులు వారి అనుచరులు దురుసుగా ప్రవర్తించి చెలరేగిపోయారు అంతేకాకుండా దొంగ రిపోర్టర్లు మీరు అని రిపోర్టర్లు అందరిపై రాజంపేట పోలీస్ స్టేషన్ లో పిటిషన్ దాఖలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్