పెరిగిన ఎండ తీవ్రత

1543చూసినవారు
పెరిగిన ఎండ తీవ్రత
నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఎండ తీవ్రత పెరుగుతోంది. ఉదయం నుంచే వేడి తీవ్రత కనిపిస్తోంది. మధ్యాహ్నానికి ఎండ తీవ్రత తారాస్థాయికి చేరుతోంది. కాక పుట్టించే సూర్యకిరణాలు తమ ప్రభావాన్ని చూపుతున్నాయి. మార్చి మాసం ఆరంభం నుంచే ఎండ తీవ్రత పెరుగుతూ వస్తుంది. ఈసారి మరింత ఎండలు కాసే అవకాశం ఉంది. పెరుగుతున్న పగటిపూట ఉష్ణోగ్రతలతో ఆదివారం ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు.

ట్యాగ్స్ :