మద్యం తాగి వాహనాలు నడిపిన నలుగురికి జైలు శిక్ష విధించారు. నిజామాబాద్ కు చెందిన ఇద్దరికి, ధర్పల్లికి చెందిన మరో ఇద్దరికి జైలు శిక్ష విధిస్తూ మంగళవారం నిజామాబాద్ మార్నింగ్ కోర్టు జడ్జి సయ్యద్ ఖధీర్ తీర్పు తీర్పు ఇచ్చారు. వీరికి మూడు రోజుల పాటు జైలు శిక్ష విధించారు.