మైపాల్ యాదవును సన్మానించిన సిరికొండ యాదవ సంఘం సభ్యులు

332చూసినవారు
మైపాల్ యాదవును సన్మానించిన సిరికొండ యాదవ సంఘం సభ్యులు
బుధవారం సాయంత్రం సిరికొండ మండల కేంద్రము లొ నూతనంగా ఎన్నికయిన సందర్భంగా మండల కేంద్రానికి వచ్చిన నిజామాబాదు జిల్లా అధ్యక్షుడు మైపాల్ యాదవును సన్మానించిన సిరికొండ యాదవుల సంఘం సభ్యులు అనంతరము అయిన మాట్లాడుతూ యాదవుల ను అన్ని రకాల అదుకుంటాను అన్నారు. సన్మానించిన వారిలొ మాజీ m p p మంజుల ప్రకాష్, రాజుల గంగాధర్, రామ లింగము, రవి, రకేష్, రమేశ్, తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్