ఏబీవీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహణ

79చూసినవారు
ఏబీవీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహణ
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఇందూరు శాఖ ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు గురువారం నగరంలోని మాణిక్ భవన్, శంకర్ భవన్ బోర్ గాం ప్రభుత్వ పాఠశాలలో ఏబీవీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఇందూరు జిల్లా కన్వీనర్ దామ సునీల్, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్