అనుమతులున్న ఆస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు: CM రేవంత్ (వీడియో)

67చూసినవారు
నాలాలు, చెరువులను ఆక్రమించుకున్న వాళ్లే హైడ్రాకు భయపడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. శనివారం చార్మినార్ వద్ద జరిగిన కార్యక్రమంలో రేవంత్ మాట్లాడుతూ.. 'అనుమతులున్న ఆస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. వారు భయపడాల్సిన అవసరం లేదు. రాష్ట్ర సీఎంగా నేను హామీ ఇస్తున్నా. అనుమతి ఉన్న పత్రాలను అధికారులకు చూపించండి' అని అన్నారు.

సంబంధిత పోస్ట్