టీఆర్పీని పెంచడం కోసమే విరాట్తో నా సంబంధం ఉండదు. టీం కోసమేనని కోచ్ గౌతమ్ గంభీర్ అన్నారు. ‘‘శ్రీలంక పర్యటన తర్వాత భారత్ దాదాపు 10 టెస్టులు ఆడనుంది. తప్పకుండా ఈ టెస్టుల్లోనూ విజయం సాధిస్తామనే నమ్మకంతో ఉన్నాం. రవీంద్ర జడేజాకి విశ్రాంతినిచ్చాం. అతడిని జట్టు నుంచి పక్కన పెట్టలేదు. భవిష్యత్తులో టెస్టు సిరీస్ల కోసం విరామం ఇచ్చామంతే’’ అని అన్నారు. బుమ్రా అరుదైన బౌలర్, ముఖ్యమైన మ్యాచ్లకు మాత్రమే అతడిని ఎంపిక చేయాలన్నారు.