టీఆర్‌పీ కోసం కాదు.. టీం కోసం: గంభీర్‌

55చూసినవారు
టీఆర్‌పీ కోసం కాదు.. టీం కోసం: గంభీర్‌
టీఆర్‌పీని పెంచడం కోసమే విరాట్‌తో నా సంబంధం ఉండదు. టీం కోసమేనని కోచ్ గౌతమ్‌ గంభీర్‌ అన్నారు. ‘‘శ్రీలంక పర్యటన తర్వాత భారత్ దాదాపు 10 టెస్టులు ఆడనుంది. తప్పకుండా ఈ టెస్టుల్లోనూ విజయం సాధిస్తామనే నమ్మకంతో ఉన్నాం. రవీంద్ర జడేజాకి విశ్రాంతినిచ్చాం. అతడిని జట్టు నుంచి పక్కన పెట్టలేదు. భవిష్యత్తులో టెస్టు సిరీస్‌ల కోసం విరామం ఇచ్చామంతే’’ అని అన్నారు. బుమ్రా అరుదైన బౌలర్, ముఖ్యమైన మ్యాచ్‌లకు మాత్రమే అతడిని ఎంపిక చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్