భరోసా ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి

72చూసినవారు
భరోసా ఇవ్వడమే మా ప్రభుత్వ లక్ష్యం: డిప్యూటీ సీఎం భట్టి
కార్మికులకు బోనస్ ను కేవలం ప్రకటనలకే పరిమితం చేయకుండా పండుగ కంటే ముందే అందించడం ఆనందంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజా భవన్‌లో సింగరేణి కార్మికులకు బోనస్ చెక్కుల పంపిణీలో కార్మికులనుద్దేశించి మాట్లాడారు భట్టి విక్రమార్క. కార్మికుల‌కు భ‌రోసా ఇవ్వ‌డ‌మే కాంగ్రెస్ ప్ర‌భుత్వం ల‌క్ష్య‌మ‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్