గాజాలో 39వేలు దాటిన మరణాలు

57చూసినవారు
గాజాలో 39వేలు దాటిన మరణాలు
గాజాపై ఇజ్రాయెల్ భీకరమైన యుద్దం కొనసాగుతోంది. గత 290 రోజులుగా చేస్తున్న ఈ యుద్ధంలో గాజా పూర్తిగా ధ్వంసమైంది. అక్కడి ప్రజలకు తిండి కూడా దొరకని పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటివరకు 39వేల మందికి పైగా పాలస్తీనీయులు మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇక గత 24 గంటల్లోనే 23 మంది మరణించారని, ఇప్పటివరకు గాయపడిన వారి సంఖ్య 89,818గా ఉన్నట్లు వెల్లడించింది.

సంబంధిత పోస్ట్