పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలి 90 మందికి పైగా మృతి (వీడియో)

70చూసినవారు
నైజీరియాలో పెను విషాదం చోటుచేసుకుంది. జిగావా రాష్ట్రంలో పెట్రోల్‌ ట్యాంకర్‌ పేలింది. దీంతో 90 మందికి పైగా మృతిచెందారు. మరో 50 మందికి గాయాలైనట్టు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్