సీఎంగా ప్రజలు ఆయననే కోరుకుంటున్నారు: సీఓటర్ సర్వే

53చూసినవారు
సీఎంగా ప్రజలు ఆయననే కోరుకుంటున్నారు: సీఓటర్ సర్వే
తమిళనాడులో 2026లో ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే సీఎం పీఠం దక్కేది ఎవరికనేది మాత్రం ఉత్కంఠగా మారింది. అయితే, తాజాగా సీఓటర్ చేసిన సర్వేలో తమిళనాడులో ప్రజలు ఎవరిని ముఖ్యమంతిగా కోరుకుంటున్నారు అనే విషయాన్ని వెల్లడించింది. ఫస్ట్‌ ప్లేస్‌లో 27% ఓట్లతో స్టాలిన్‌ మొదటి వరసలో ఉన్నారట. రెండో స్థానంలో విజయ్(18%), మూడో స్థానంలో పలనిస్వామి(10%)తో ఉన్నారు. ఇక అన్నామలై 9%తో లాస్ట్‌ ప్లేస్‌లో ఉన్నారు.