ఫోన్ ట్యాపింగ్ తెలంగాణకే పరిమితం కాదు: ఎమ్మెల్యే శంకర్

60చూసినవారు
ఫోన్ ట్యాపింగ్ తెలంగాణకే పరిమితం కాదు: ఎమ్మెల్యే శంకర్
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేవలం తెలంగాణకే పరిమితం కాలేదని.. దేశవ్యాప్తంగా జరిగిందని, రక్షణ ఒప్పందాల్లోనూ కేసీఆర్ వేలు పెట్టారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఆరోపించారు. బీఆర్ఎస్ ఏకంగా హైకోర్టు జడ్జి ఫోన్ కూడా ట్యాప్ చేసిందన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ నేతలు డిమాండ్‌ చేస్తూ శుక్రవారం ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేశారు. కాంగ్రెస్‌వి ఆరోపణలు తప్ప చర్యలు ఉండవని విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్