నేడు ఖాతాల్లోకి 'పీఎం కిసాన్' డబ్బులు

74చూసినవారు
నేడు ఖాతాల్లోకి 'పీఎం కిసాన్' డబ్బులు
పీఎం కిసాన్ 19వ విడత కింద ఇవాళ రూ.2 వేల చొప్పున రైతుల ఖాతాల్లో నగదు జమకానుంది. దేశవ్యాప్తంగా 9.7 కోట్లమంది రైతులకు మొత్తం రూ.22వేల కోట్లను కేంద్రం ఇవ్వనుంది. 2019లో ప్రారంభమైన ఈ పథకంలో భాగంగా ఏటా రూ.6వేలను కేంద్రం మూడు విడతల్లో రైతుల అకౌంట్లలో జమ చేస్తోంది. ఈ డబ్బులు రావాలంటే E-KYC తప్పనిసరిగా చేయాలి. పీఎం కిసాన్‌ జాబితాలో మీ పేరు ఉందో, లేదో https://pmkisan.gov.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

సంబంధిత పోస్ట్