అథ్లెట్లను కలిసిన ప్రధాని మోదీ

54చూసినవారు
అథ్లెట్లను కలిసిన ప్రధాని మోదీ
ఒలింపిక్స్ కోసం పారిస్‌కు వెళుతున్న 28 మంది అథ్లెట్లు ప్రధాని మోదీని కలిశారు. దీనిపై మోదీ స్పందిస్తూ.. ‘ఒలింపిక్స్ కోసం పారిస్‌కు వెళుతున్న మన బృందాన్ని కలిశాను. మన అథ్లెట్లు తమ అత్యుత్తమ ప్రదర్శన చేసి దేశాన్ని గర్వించేలా చేస్తారని నేను విశ్వసిస్తున్నాను. వారి ప్రయాణాన్ని, విజయాన్ని 140 కోట్ల మంది విజయంగా భావిస్తారు’ అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్