‘రామ్ ఆయేంగే’ సాంగ్ షేర్ చేసిన ప్రధాని (Video)

1547చూసినవారు
జనవరి 22న అయోధ్యలో రామాలయాన్ని ఓపెన్ చేయనున్న విషయం తెలిసిందే. దీంతో దేశమంతా రామ జపం మారుమోగుతోంది. ఈ నేపథ్యంలో ‘రామ్ ఆయేంగే.. ఆయేంగే.. రామ్ ఆయేంగే’ పాటను ప్రధాని మోదీ ఇవాళ తన X అకౌంట్‌లో షేర్ చేశారు. ఆ వీడియోకు గంటలోనే మూడు లక్షల వ్యూవ్స్ వచ్చాయి. సాంగ్‌ను సింగర్ స్వస్తి మెహుల్ పాడారు. రాముడికి అంకితం చేస్తూ ఆమె పాట పాడిన తీరు అంద‌ర్నీ ఆక‌ట్టుకుంటోంది. ఆమె స్వ‌రం రామ భ‌కుల్ని గెలుచుకున్న‌ది.

సంబంధిత పోస్ట్