దెయ్యాలు నిర్మించిన దేవాలయం.. ఎక్కడుందో తెలుసా?

2600చూసినవారు
దెయ్యాలు నిర్మించిన దేవాలయం.. ఎక్కడుందో తెలుసా?
కర్ణాటకలోని దొడ్డబళ్ళాపురంలోని బొమ్మావర గ్రామంలో శివాలయం ఉంది. ఈ ఆలయాన్ని దెయ్యాలు కట్టాయని అక్కడి ప్రజలు నమ్ముతారు. అయితే ఆలయం లోపల రాక్షసులు, దెయ్యాల విగ్రహాలు ఉంటే.. ఆలయం పైన దేవుళ్లు, దేవతల ప్రతిమలు ఉంటాయి. ఈ ఆలయాన్ని సుందరేశ్వర దేవాలయంగా పిలుస్తారు. వందల ఏళ్ల క్రితం ప్రజలు నిర్మించిన శివాలయాన్ని దెయ్యాలు కూలగొట్టాయని, మాంత్రికుడు ఆ దెయ్యాలను వశపరచుకుని ఆలయాన్ని తిరిగి నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్