బావమరిదికి ఫోన్ చేసి చనిపోతున్నానని చెప్పి విషం తాగిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు గంట వ్యవధిలోనే గుర్తించి ప్
రాణాలు కాపాడా
రు. ఓ ప్రైవేటు సంస్థలో పనిచేసే జగద్గిరిగుట్టకు చెందిన బాబ
ీ (28) ఉద్యోగానికి వెళ్తున్నానని ఇంట్
లో నుంచి వెళ్లాడు. ఆ తర్వాత లాడ్జిలోకి వెళ్లి దోమల మందు తాగాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఫోన్ సిగ్నల్ ఆధా
రంగా గంటలోనే ఆచూకీ గుర్తించి ఆస్పత్రికి తరలించారు.