రేపే లోక్‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్

79చూసినవారు
రేపే లోక్‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్
లోక్‌సభ ఎన్నికల తుది విడత పోలింగ్ రేపు జరగనుంది. 8 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని మొత్తం 57 స్థానాలకు EC పోలింగ్ నిర్వహించనుంది. యూపీలో 13, పంజాబ్‌లో 12, బిహార్‌లో 8, బెంగాల్‌లో 9, హిమాచల్ ప్రదేశ్‌లో 4, ఒడిశాలో 6, జార్ఖండ్‌లో 3, చండీగఢ్‌లో ఒక స్థానానికి కలిపి మొత్తం 904 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ లిస్టులో ప్రధాని మోదీ, కంగనా రనౌత్ వంటి ప్రముఖులున్నారు.

సంబంధిత పోస్ట్