MGMలో పవర్ కట్.. ఐసీయూలో ఉండే రోగుల పరిస్థితి ఏంది?: KTR

53చూసినవారు
వరంగల్ లో అతిపెద్ద ఆసుపత్రి ఎంజీఎంలో కరెంట్ కోతపై స్పందించిన BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. 'ఎంజీఎం ఆస్పత్రిలో నిన్న సాయంత్రం 4:30 గంటల నుండి రాత్రి 9:30 గంటల వరకు కరెంట్ లేదు.. 5 గంటలు కరెంట్ లేకుంటే ఇంక్యుబేటర్‌లో ఉండే నవజాత శిశువులు, ఐసీయూలో వెంటిలేటర్‌పై ఉండే రోగుల పరిస్థితి ఏంది. ఇదేనా మార్పు?' అని మండిపడ్డారు.